తెలంగాణ

చెట్టును జీపు ఢీకొని ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్: వేగంగా వస్తున్న టవేరా జీపు అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ముగ్గురు మరణించగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కామారెడ్డి మండలం రామేశ్వర్‌పల్లి వద్ద గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది. జీపులో ఉన్నవారు ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్నారు.