తెలంగాణ

కేంద్ర మంత్రి ఉమాభారతికి కేసీఆర్‌ లేఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌ : కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్ర వాటా తేలకుండా ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకోవద్దని, కృష్ణా యాజమాన్య బోర్డు ముసాయిదా నోటిఫికేషన్‌ జారీ చేయవద్దని కేంద్ర మంత్రి ఉమాభారతికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ లేఖ రాశారు. రాష్ట్ర వాటా కోసం ఇప్పటికే ట్రైబ్యునల్‌ను ఆశ్రయించామని.. ఈ పరిస్థితుల్లో నోటిఫికేషన్‌ విడుదల చేస్తే రాష్ట్ర ప్రయోజనలకు భంగం కలుగుతుందని, ముసాయిదా నోటిఫికేషన్‌ విభజన చట్టానికి అనుగుణంగా లేదని కేసీఆర్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు.