కృష్ణ

పెట్టుబడిదారులకు భూపందేరానికి తహతహ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గన్నవరం, అక్టోబర్ 23: రాష్ట్ర ప్రభుత్వం బడా పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు భూములు సేకరిస్తుందని అఖిల భారత రైతు సంఘం ఉపాధ్యక్షులు రావుల వెంకయ్య ఆరోపించారు. ఆదివారం స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 15 లక్షల ఎకరాల భూమిని సేకరించి పెట్టుబడిదారులకు కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తహతహ లాడుతుందని విమర్శించారు. రైతుల వద్ద నుండి సేకరిస్తున్న భూములకు నామమాత్ర పరిహారం ప్రకటించడం న్యాయం కాదన్నారు. యలమందరావు, పి రాణి, కొండా వీరాస్వామి పాల్గొన్నారు.