కృష్ణ

రాష్టస్థ్రాయి పోటీలకు గురుకుల విద్యార్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ, సెప్టెంబర్ 21: మండల పరిధిలోని పులిగడ్డ గురుకుల విద్యాలయానికి చెందిన విద్యార్థులు బి పవన్‌కుమార్, సి బాలవంశీ రాష్టస్థ్రాయి పోటీలకు ఎంపికయ్యారు. అండర్-17 కబాడీ విభాగంలో జి బాలవంశీ గుడివాడ ఆర్డీఓ గ్రౌండ్స్‌లో జరిగిన కబాడీ పోటీల్లో పాల్గొని రాష్టస్థ్రాయికి ఎంపికయ్యాడు. పవన్‌కుమార్ వాలీబాల్ పోటీల్లో పాల్గొని రాష్టస్థ్రాయికి ఎంపికయ్యాడు. ఈ ఇద్దరు విద్యార్థులు త్వరలో రాష్టస్థ్రాయిలో జరిగే కబాడీ, వాలీబాల్ పోటీల్లో పాల్గొంటారని పాఠశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు వివరించారు.