తెలంగాణ

రాజేంద్రనగర్ కోర్టులో తీవ్ర ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: న్యాయాధికారులను తెలంగాణ న్యాయవాదులు అడ్డుకోవడంతో రాజేంద్రనగర్ వద్ద ఉప్పర్‌పల్లి కోర్టులో సోమవారం ఉదయం ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. హైకోర్టును విభజించాలని, ఆంధ్రా జడ్జీలకు ఆప్షన్లను రద్దు చేయాలని ఉద్యమిస్తున్న తెలంగాణ లాయర్లు నేడు ఆందోళనను తీవ్రతరం చేశారు. న్యాయాధికారులను కోర్టుహాలులోకి వెళ్లకుండా లాయర్లు అడ్డుతగలడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పోలీసులు, లాయర్లకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. లాయర్లను బలవంతంగా తొలగించేందుకు పోలీసులు ప్రయత్నించారు.