తెలంగాణ
మానేరు డ్యామ్లో మునిగి ఇద్దరు విద్యార్థుల మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 1 June 2016
కరీంనగర్: స్నానం చేద్దామని వచ్చి మానేరు జలాశయంలో మునిగి ఇద్దరు ఇంటర్ విద్యార్థులు బుధవారం ప్రాణాలు కోల్పోయారు. జ్యోతినగర్కు చెందిన వరుణ్, సునంద్ జలాశయంలో స్నానం చేస్తూ కనిపించకుండా పోయారు. కాసేపటికి స్థానికుల సహాయంతో జలాశయంలో గాలించగా ఇద్దరి మృతదేహాలను లభించాయి. సునంద్ హైదరాబాద్లో, వరుణ్ కరీంనగర్లో ఇంటర్ చదువుతూ సెలవులకు జ్యోతినగర్ వచ్చారు.