తెలంగాణ
కేసీఆర్ నియంత పాలన : మణిశంకర్ అయ్యర్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 20 September 2016
హైదరాబాద్: తెలంగాణలో కేసీఆర్ నియంత పాలన సాగిస్తున్నారని కేంద్రమాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్ ఆరోపించారు. మంగళవారం కాంగ్రెస్ రాజకీయ శిక్షణా తరగతులకు మణిశంకర్ హాజరయ్యారు. చంద్రబాబు హయాంలో పంచాయతీరాజ్ వ్యవస్థను నీరుగార్చారని ఆరోపించారు. కాంగ్రెస్ను గెలిపిస్తే సర్పంచ్లకు సర్వాధికారాలు ఇస్తామని మణిశంకర్ అయ్యర్ పేర్కొన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలంగా ఉంటేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. అన్నివర్గాలకు ప్రాధాన్యత కల్పించేందుకే రాజీవ్ ముందుచూపుతో రిజర్వేషన్లు పెట్టారని మణిశంకర్ అన్నారు.