తెలంగాణ

మేడారంలో మొక్కులు చెల్లించిన నాయిని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్:వరంగల్ జిల్లా మేడారంలో సమ్మక్క-సారలమ్మ జాతరకు భక్తులు పోటెత్తారు. బుథవారంనాడు హైదరాబాద్‌నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మేడారం చేరుకున్న తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, కుటుంబ సభ్యులు అమ్మవార్ల గద్దెవద్ద మొక్కులు చెల్లించుకున్నారు. జాతర సందర్భంగా చేసిన ఏర్పాట్లను విహంగవీక్షణంలో పరిశీలించారు.