క్రీడాభూమి
ఎంతో వేదనకు గురవుతున్నా..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 29 November 2018
న్యూఢిల్లీ: టీ20 మహిళా క్రికెట్ టీం నుంచి సెమీ ఫైనల్లో క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ను తప్పించటంపై చెలరేగిన వివాదం కోచ్ ఆరోపణలతో మరింత ముదిరింది. మిథాలీ తనను బ్లాక్మెయిల్ చేసిందంటూ కోచ్ రమేశ్ పోవార్ చేసిన మెయిల్పై వివాదం ఇప్పట్లో సమసిపోయేటట్లు లేదు. ఇదిలా ఉండగా కోచ్ ఆరోపణలపై మిథాలీ స్పందిస్తూ.. ఇది ఎంతో ఆవేదనకు గురిచేస్తుందని, నా దేశభక్తిని, నా నైపుణ్యాలనుప్రశ్నిస్తున్నారు, ఇది నా జీవితంలో చీకటి రోజు అని, ఈ పరిస్థితులలో దేవుడు తనకు అండగా నిలవాలని కోరుకుంటున్నానని ఆమె ట్వీట్ చేశారు.