తెలంగాణ

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల నుంచి ఆరు స్థానాలకు ఎన్నికల సందర్భంగా ఆదివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలీంగ్ ప్రశాంతంగా జరిగింది. భారీ బందోబస్తు నడుమ ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. రంగారెడ్డిలో 2, మహబూబ్‌నగర్‌లో 2, నల్లొండ, మెదక్ జిల్లాల్లో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరిగాయి. ఈ నాలుగు జిల్లాల్లో 19 చోట్ల పోలింగ్ నిర్వహించారు. ఆరు స్థానాలకు వివిధ పార్టీల తరఫున 19 మంది బరిలో నిలిచారు. ఈ నెల 30న కౌంటింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు.