అంతర్జాతీయం

నేపాల్‌లో బస్సు ప్రమాదం : 20 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాఠ్‌మాండూ: నేపాల్‌లోని కాఠ్‌మాండూ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఓ బస్సు అదుపు తప్పి త్రిశోలి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 20 మంది మృతిచెందారు. మరో 17 మంది గాయాలతో బయటపడ్డారు. మృత దేహాలను వెలికితీసేందుకు సహాయకచర్యలు చేపట్టారు.