తెలంగాణ

నిందితులతో అజ్మీర్ వెళ్లిన ఎన్‌ఐఎ అధికారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు ఐసిస్ సానుభూతిపరులు ఇక్బాల్, ఇలియాస్‌లను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) అధికారులు అజ్మీర్ (రాజస్థాన్) తీసుకువెళ్లి పేలుడు పదార్థాల కొనుగోలుకు సంబంధించి వివరాలను సేకరించారు. పేలుడు పదార్థాల కోసం తాము అజ్మీర్ వెళ్లినట్లు నిందితులు ఎన్‌ఐఎ అధికారులకు చెప్పారు. అజ్మీర్‌లో వారు ఎక్కడెక్కడికి వెళ్లారో, ఏ లాడ్జీల్లో బస చేశారో తెలుసుకుని అక్కడ సమాచారం సేకరించారు.