అంతర్జాతీయం

పాక్ మసీదులో బాంబు పేలుడు: 16 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెషావర్: పాకిస్థాన్‌లోని పేయిఖాన్ గ్రామంలో శుక్రవారం ఓ మసీదులో ప్రార్థనల సందర్భంగా ఆత్మాహుతి బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 16 మంది మృతి చెందగా 24 మంది గాయపడినట్లు తెలుస్తోంది. ఓ వ్యక్తి అల్లాహో అక్బర్ అని నినాదిస్తూ తనకు తాను పేల్చేసుకున్నాడు.