తెలంగాణ

పాలేరులో ప్రశాంతంగా పోలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం: ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక సందర్భంగా సోమవారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాలకు జనం ఉత్సాహంగా చేరుకుంటున్నారు. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఈసారి ఆదర్శ పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికార తెరాస అభ్యర్థిగా పోటీ చేస్తున్నందున ఈ ఉపఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారింది.