తెలంగాణ

భద్రాద్రిలో వైభవంగా స్వామివారి కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం ఆలయంలో శుక్రవారం మధ్యాహ్నం సీతారామచంద్రుల కల్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ సర్కారు తరఫున ముఖ్యమంత్రి కెసిఆర్ దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా కల్యాణ ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ కమనీయ దృశ్యాలను చూసేందుకు తెలంగాణ, ఎపిలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. కల్యాణం అనంతరం ఉత్సవమూర్తులను ఊరేగించారు.