తెలంగాణ

భద్రాద్రిలో ఘనంగా పట్ట్భాషేక మహోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం: భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో శనివారం పట్ట్భాషేక మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఏటా శ్రీరామనవమి మరుసటి రోజున స్వామివారికి పట్ట్భాషేకం జరుగుతుంది. తెలుగురాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ సతీసమేతంగా హాజరై స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ వేడుకను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.