తెలంగాణ

టిప్పర్, బస్సు ఢీ: 8 మందికి గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : నగరంలోని లంగర్‌హౌస్‌ రామ్‌దేవ్‌గూడ దగ్గర శుక్రవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు, టీప్పర్ ఢీకొన్నాయి. దీంతో మొత్తం 8 మందికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వీరికి మెరుగైన చికిత్స అందించేందుకు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.