రంగారెడ్డి

మందకృష్ణ ఎంఆర్‌పిఎస్ ఉద్యమానికి దళిత నేతల మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లు ప్రస్తుత వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ డిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద మంద కృష్ణ మాదిగ చేపట్టిన నిరసన ఉద్యమానికి దళిత నేతలు మద్దతు పలికారు. మద్దతు ప్రకటించిన వారిలో ప్రజాభిప్రాయ వేదిక రాష్ట్ర సమన్వయకర్త పెండ్యాల అనంతయ్య, మాదిగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సి.జగదీశ్ మాదిగ, ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘం నాయకుడు కె.అశోక్, మీసేవ మేనేజర్ డి.మొగులయ్య ఉన్నారు.