తెలంగాణ

విద్యుత్‌షాక్‌తో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వనస్థలిపురంలోని ప్రశాంత్‌నగర్‌లో శనివారం ఉదయం సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతూ విద్యుత్‌షాక్‌కు గురై రాకేశ్ చంద్ర అనే ఇంజనీరింగ్ విద్యార్థి మరణించాడు. దీంతో అతని కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.