తెలంగాణ

సిద్ధిపేట కౌన్సిల్‌లో తెరాస జయభేరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్: సిద్ధిపేట మున్సిపల్ కౌన్సిల్‌కు జరిగిన ఎన్నికల్లో తెరాస పార్టీ అఖండ విజయాన్ని సాధించింది. 28 వార్డులకు గత వారం పోలింగ్ నిర్వహించగా, సోమవారం ఉదయం కౌంటింగ్ జరిగింది. 34 వార్డులున్న సిద్ధిపేట కౌన్సిల్‌లో ఇదివరకే ఆరు వార్డుల్లో తెరాస అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలిచారు. పోలింగ్ జరిగిన 28 వార్డుల్లో తెరాసకు 18, కాంగ్రెస్‌కు, బిజెపికి రెండేసి, ఎంఐఎంకు ఒక స్థానంలో గెలుపు దక్కింది. ఏడు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. గెలిచిన ఏడుగురు రెబల్స్ తమ పార్టీకే మద్దతు తెలియజేస్తారని తెరాస నాయకులు చెబుతున్నారు.