క్రీడాభూమి

టీమిండియా ఎంపిక నేడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 5: ఇంగ్లాండ్‌తో జరిగే వనే్డ, టి-20 సిరీస్‌లకు భారత జట్టును జాతీయ సెలక్షన్ కమిటీ శుక్రవారం ఎంపిక చేస్తుంది. లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించడంతో సెలక్షన్ ప్యానెల్‌నుంచి గగన్ ఖోడా, జతిన్ పరఅంజపే తమ స్థానాలను కోల్పోయిన విషయం తెలిసిందే. దీనితో చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అధ్యక్షతన మిగతా సెలక్టర్లు సమావేశమై టీమిండియాను ఎంపిక చేస్తారు.