క్రీడాభూమి

ధోనీ నుంచి పాఠాలు నేర్చుకుంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: మహేంద్ర సింగ్ ధోనీ నుంచి కీపింగ్‌లో పాఠాలు నేర్చుకుంటానని భారత టి-20 జట్టుకు ఎంపికైన ఢిల్లీ వికెట్‌కీపర్ రిషభ్ పంత్ అన్నాడు. జాతీయ సెలక్షన్ కమిటీ సమావేశం అనంతరం ప్రకటించిన టి-20 జట్టులోవ తనకు చోటు దక్కినందుకు ఎంతో ఆనందంగా ఉందని పిటిఐతో మాట్లాడుతూ చెప్పాడు. కీపర్‌గా ధోనీ గురించి ప్రపంచం మొత్తానికి తెలుసునని అన్నాడు. అతనితో కలిసి జట్టులో ఉంటే, ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందన్నాడు.

చిత్రం..రిషభ్ పంత్