క్రీడాభూమి
భారత్ ‘ఎ’ జట్లకు కరుణ్, పాండే నాయకత్వం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ, జూన్ 29: దక్షిణాఫ్రికాతో టూర్కు వెళ్లే భారత్ ‘ఎ’ టెస్టు, వనే్డ జట్లకు కరుణ్ నాయర్, మనీష్ పాండే నాయకత్వం వహించనున్నారు. అక్కడ అనధికార టెస్టుతోపాటు ముక్కోణపు వనే్డ సిరీస్లో భారత్ ‘ఎ’ తలపడుతుంది. మొదట ట్రయాంగ్యులర్ వనే్డ సిరీస్ జరుగుతుంది. ఆతర్వాత దక్షిణాఫ్రికాతో భారత్ ‘ఎ’ నాలుగు రోజుల అనధికార టెస్టు మ్యాచ్ ఆడుతుంది.
జట్ల వివరాలు
భారత్ ‘ఎ’ టెస్టు జట్టు: కరుణ్ నాయర్ (కెప్టెన్), అభినవ్ ముకుంద్, శ్రేయాస్ అయ్యర్, అంకిత్ బావ్నే, సుదీప్ చటర్జీ, ఇషాన్ కిషన్ (వికెట్కీపర్), హనుమ విహారీ, జయంత్ యాదవ్, షాబాజ్ నదీం, నవ్దీప్ సైనీ, మహమ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, అంకిత్ చౌదరీ, అంకిత్ రాజ్పుత్.
భారత్ ‘ఎ’ వనే్డ జట్టు: మనీష్ పాండే (కెప్టెన్), మన్దీప్ సింగ్, శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్, దీపక్ హూడా, కరుణ్ నాయర్, కృణాల్ పాండ్య, రిషభ్ పంత్ (వికెట్కీపర్), విజయ్ శంకర్, అక్షర్ పటేల్, యుజువేంద్ర చాహర్, జయంత్ యాదవ్, బాసిల్ థంపి, మహమ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, సిద్దార్థ్ కౌల్.