క్రీడాభూమి

ఈ నెలాఖరు నుంచి లంకలో భారత్ టూర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 7: ఈనెలాఖరు నుంచి శ్రీలంకలో భారత క్రికెట్ జట్టు పర్యటించనుంది. 26 నుంచి 30వ తేదీ వరకు గా లేలో జరిగే మొదటి టెస్టుతో భారత్ పర్యటన ప్రారంభమవు తుంది. ఆగస్టు 3-7 వరకు రెండవ, 12-16 వరకు మూడవ టె స్టు జరుగుతాయ. ఆతర్వాత భారత్ ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్ ఆడుతుంది. ఈ మ్యాచ్‌లు ఆగస్టు 20 (డంబుల్లా), 24 (పల్లే కల్), 27 (పల్లేకల్), 31 (ఖెత్తరామ), సెప్టెంబర్ 3 (ఖెత్తరామ) తేదీల్లో జరుగుతాయ. చివరిగా ఏకైక టి-20 సిరీస్ సెప్టెంబర్ ఆరున ఖెత్తరామ స్టేడియంలో జరుగుతుంది.