క్రీడాభూమి

సిన్సినాటి మాస్టర్స్ క్వార్టర్స్‌కు బొపన్న జోడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 18: సిన్సినాటి ఓపెన్ రోజర్స్ కప్‌లో క్రొయేషియాకు చెందిన ఇవాన్ డోడింగ్‌తో కలిసి పురుషుల డబుల్స్ విభాగంలో పోపడుతున్న భారత ఆటగాడు రోహన్ బొపన్న క్వార్టర్ ఫైనల్స్ చేరాడు. బొపన్న, డోడింగ్ జోడీ హోరాహోరీగా సాగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో జువాన్ సెబాస్టియన్ కబాల్, ఫాబియో ఫోగ్నినీ జోడీని 5-7, 7-5, 10-8 తేడాతో ఓడించింది. మహిళల డబుల్స్ విభాగంలో షుయ్ పెంగ్‌తో కలిసి ఆడుతున్న సానియా మీర్జా సెమీస్ చేరింది. సానియా, పెంగ్ జోడీ 6-3, 6-7, 10-3 తేడాతో ఇరినా కామిల్లా బెగూ, రాలుకా ఒలారూ జోడీపై గెలిచింది.