క్రీడాభూమి

లో స్కోరింగ్ మ్యాచ్‌లో గెలిచిన బెంగళూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోనేపట్, సెప్టెంబర్ 10: ప్రో కబడ్డీ లీగ్‌లో భాగంగా ఆదివారం జరిగిన ఒక లో స్కోరింగ్ మ్యాచ్‌లో పునేరీ పల్టన్‌పై బెంగళూరు బుల్స్ నాలుగు పాయింట్ల తేడాతో గెలిచింది. కుల్దీప్ సింగ్, సునీల్ జైపాల్, మహేందర్ సింగ్ పోరాటం ఫలించడంతో బెంగళూరు 24 పాయింట్లు చేయగలిగింది. పునేరీ పల్టన్ 20 పాయింట్లకే పరిమితమైంది. ధర్మరాజ్ చెరాలతన్ నాలుగు పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా వారు పాయింట్లను రాబట్టడంలో విఫలమయ్యారు.