క్రీడాభూమి
ఉత్సాహంగా ‘మిషన్ వన్ మిలియన్’
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 16 September 2017
ముంబయి, సెప్టెంబర్ 15: మహారాష్ట్ర మిషన్ వన్ మిలియన్ కార్యక్రమం శుక్రవారం ఉత్సాహంగా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల మంది విద్యార్థులు ఫుట్బాల్ ఆడే ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రారంభించారు. ముంబయ జింఖానాలో ‘డబ్బావాలా’లు ఉత్సాహంగా ఫుట్బాల్ ఆడి అందరినీ ఆకట్టుకున్నారు. చిరు జల్లులు కురుస్తున్నప్పటికీ, వివిధ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు ఫుట్బాల్ ఆడి, ఈ క్రీడ పట్ల తమకు ఉన్న మక్కువను నిరూపించుకున్నారు.