క్రీడాభూమి

బుచ్చిబాబు క్రికెట్ టోర్నీ విజేత హైదరాబాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, సెప్టెంబర్ 15: సుమంత్ (77 నాటౌట్), రోహిత్ రాయుడు (47 నాటౌట్) సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో, తమిళనాడు క్రికెట్ సంఘం (టిఎన్‌సిఎ) ప్రెసిడెంట్స్ ఎలెవెన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచిన హైదరాబాద్ బుచ్చిబాబు టోర్నమెంట్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. టిఎన్‌టిఎ 200 పరుగులు చేయగా, హైదరాబాద్ 56.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి 201 పరుగులు సాధించి, విజయభేరి మోగించింది.