క్రీడాభూమి
బెంగళూరు, టైటాన్స్ మ్యాచ్ టై
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 17 September 2017
రాంచీ, సెప్టెంబర్ 16: ప్రో కబడ్డీ లీగ్లో శనివారం బెంగ ళూరు బుల్స్, తెలుగు టైటాన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ టైగా ముగిసింది. ఇరు జట్లు చెరి 26 పాయంట్లు చేశాయ. టైటాన్స్ తరఫున రాహుల్ చౌదరి 8, విశాల్ భరద్వాజ 7, నీలేష్ సాలుంకే 4, బెంగళూరు తరఫున రోహిత్ కుమార్ 8, అజయ్ కుమార్ 5 చొప్పున పాయంట్లు చేశారు.
ఉత్కంఠ భరితంగా సాగిన మరో మ్యాచ్లో యుపి యోద్ధపై పాట్నా పైరేట్స్ జట్టు మూడు పాయంట్ల తేడాతో గెలిచింది. పాట్నా 45 పాయంట్లు సాధించగా, యుపి 42 పాయంట్లు చేసింది. పాట్నా ఆటగాళ్లలో పరదీప్ నర్వాల్ అత్యధికంగా 15 పాయంట్లు చేశాడు. యుపి తరఫున నితిన్ తోమర్ 14 పాయంట్లతో టాప్ స్కోరర్గా నిలిచాడు.