క్రీడాభూమి

సెలక్టర్ల నిర్ణయం శిరోధార్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 2: సెలక్టర్ల నిర్ణయం తనకు శిరోధార్యమని ఆస్ట్రేలియాతో జరిగే మూడు మ్యాచ్‌ల టి-20 ఇంటర్నేషనల్ సిరీస్‌లో చోటు దక్కని భారత బ్యాట్స్‌మన్ అజింక్య రహానే స్పష్టం చేశాడు. సోమవారం స్వచ్ఛ భారత్‌లో పాల్గొన్న రహానే విలేఖరులతో మాట్లాడుతూ అవిశ్రాంతంగా మ్యాచ్‌లు ఆడుతున్నామని చెప్పాడు. అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని సెలక్టర్లు టి-20 సిరీస్‌కు జట్టును ప్రకటించి ఉంటారని అన్నాడు. కాబట్టి, వారి నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపాడు. ఒక ప్రశ్నపై స్పందిస్తూ పోటీ ఉంటేనే ఉత్తమ సేవలు అందించగలుగుతామని వ్యాఖ్యానించాడు.