క్రీడాభూమి

టి-20 సిరీస్‌లో లంకపై పాక్ క్లీన్‌స్వీప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, అక్టోబర్ 29: శ్రీలంకపై మూడు మ్యాచ్‌ల టి-20 సిరీస్‌ను పాకిస్తాన్ 3-0 తేడాతో గెల్చుకుంది. ఆదివారం జరిగిన చివరి మ్యాచ్‌ని 36 పరుగుల తేడాతో కైవసం చేసుకొని, ఈ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు 20 ఓవర్లలో 3 వికెట్లకు 180 పరుగు లు సాధించింది. అనంతరం శ్రీలంక తొమ్మిది వికెట్లు చేజార్చుకొని 144 పరుగులు చేయగలిగింది.