క్రీడాభూమి

చైనాపై భారత్ గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకమిగహరా (జపాన్), అక్టోబర్ 30: మహిళల ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో చైనాను భారత్ 4-1 తేడాతో చిత్తుచేసింది. భారత్ తరఫున గుర్జిత్ కౌర్ (19వ నిమిషం), నవ్‌జోత్ కౌర్ (32వ నిమిషం), నేహా గోయల్ (49వ నిమిషం), కెప్టెన్ రాణి రాంపాల్ (58వ నిమిషం) గోల్స్ సాధించారు. చైనా తరఫున క్విజియా కూ మ్యాచ్ చివరి క్షణాల్లో ఒక గోల్ చేసింది.