క్రీడాభూమి

మిథాలీ రాజ్‌కు రూ. కోటి నగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 28: భారత మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన కోటి రూపాయల నగదుతో పాటు 600 గజాల ఇంటి స్థలాన్ని క్రీడలశాఖ మంత్రి టి. పద్మారావుగౌడ్ సచివాలయంలో గురువారం అందజేసారు. అలాగే మిథాలీరాజ్ కోచ్ ఆర్‌ఎస్‌ఆర్ మూర్తికి రూ. 25 లక్షల నగదు పురస్కారాన్ని మంత్రి అందజేసారు. ఈ సందర్భంగా మంత్రి పద్మారావు మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కెసిఆర్ క్రీడాకారుల ప్రోత్సహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి క్రీడలశాఖ కార్యదర్శి బూర వెంకటేశం, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, మంత్రి ఓఎస్‌డి రాజేశ్వర్‌రావు తదితరులు హాజరయ్యారు.