క్రీడాభూమి

ముంబై ఇండి యన్స్ జట్టు ఓ సెంటిమెంట్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐపీఎల్ సీజన్ మొదటి నుంచీ ముంబై ఇండి యన్స్ జట్టు ఓ సెంటిమెంట్‌కు ప్రాధాన్యత ఇస్తూనే ఉంది. జట్టు యజమాని నీతా అంబానీ ఓ మ్యాచ్ కు పిల్లలతో కలిసి హాజరవుతారు. అయతే ఇక్కడ విషయమేమిటంటే ఇలా పిల్లలతో వచ్చిన ప్రతిసా రీ ముంబై జట్టు విజయం సాధించడం విశేషం. ఇదే క్రమంలో ఏప్రిల్ 13న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తరఫున మ్యాచ్ వీక్షించేందుకు 21వేల మంది చిన్నారులు వాంఖడేకు తరలి రానున్నారు. ఈ విషయాన్ని రో హిత్ శర్మ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.