క్రీడాభూమి

ప్లేఆఫ్ దశకు ముగ్గురు భారతీయులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జియాన్ (చైనా), ఏప్రిల్ 25: ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్ మహిళల విభాగంలో ముగ్గురు భారతీయులు ప్లే ఆఫ్ దశకు చేరుకున్నారు. దివ్య కక్రాన్, మంజూ కుమారి, సీమా తమతమ విభాగాల్లో సెమీ ఫైనల్స్ చేరుకున్నప్పటికీ, పరాజయాలను ఎదుర్కొని ఫైనల్స్‌లో ఆడుగుపెట్టలేకపోయారు. అయితే, కాంస్య పతకం కోసం జరిగే ప్లే ఆఫ్ పోటీలకు వారు అర్హత సంపాదించారు.