క్రీడాభూమి

శ్రీలంక, కివీస్ రెండో టెస్టుకు వర్షం బెడద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హామిల్టన్, డిసెంబర్ 18: శ్రీలంక, న్యూజిలాండ్ రెండో టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆట వర్షం కారణంగా ముందుగానే నిలిచిపోయింది. వాతావరణం అనువుగా లేకపోవడంతో ఆటను ఆపేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించే సమయానికి శ్రీలంక ఏడు వికెట్లకు 264 పరుగులు చేసింది. కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ (63 నాటౌట్), మిలింద సిరివర్ధన (62) అర్ధ శతకాలతో రాణించగా, మిగతా బ్యాట్స్‌మెన్ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. ఆటను నిలిపివేసే సమయానికి మాథ్యూస్‌తోపాటు దుష్మంత చమీర (0) క్రీజ్‌లో ఉన్నాడు.