తెలంగాణ

కాంగ్రెస్‌ను వీడేదిలేదు: సునీతా లక్ష్మారెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్: తాను తెరాసలో చేరుతానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఊపిరి ఉన్నంతవరకూ కాంగ్రెస్‌లోనే ఉంటానని మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి సోమవారం ప్రకటించారు. కాగా, ప్రజల మనోభావాల మేరకే కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కొత్తగా ఏర్పాటుచేసే సంగారెడ్డి జిల్లాలోనే నర్సాపూర్, హుత్నూర, శివంపేట మండలాలను ఉంచాలన్నారు.