తెలంగాణ

చంద్రబాబు చిల్లర రాజకీయాలు మానుకోవాలి:తలసాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేయటం మానుకోవాలని సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను దుర్గ గుడి వద్ద రాజకీయాలు మాట్లానని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. కులాల మధ్య చిచ్చు పెట్టిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. ఏపీలో తప్పకుండా రాజకీయాలు చేస్తాం. అక్కడ మమ్మల్ని అభిమానించే వాళ్లు అత్యధిక సంఖ్యలో ఉన్నారని చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్ పేరు చెబితే చంద్రబాబుకు వణుకు అని అన్నారు.