తెలంగాణ

పోరు విరమించేది లేదు: టి.లాయర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తమ డిమాండ్లను తీర్చేవరకూ ఆందోళనను విరమించే ప్రసక్తి లేదని తెలంగాణ లాయర్ల జెఎసి నేతలు సోమవారం తేల్చి చెప్పారు. హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గండ్ర మోహన్‌రావు నేతృత్వంలో జెఎసి నేతలు గవర్నర్ నరసింహన్‌ను రాజ్‌భవన్‌లో కలిశారు. సమ్మె విరమించాలని ఈ సందర్భంగా గవర్నర్ విజ్ఞప్తి చేసినప్పటికీ తమ న్యాయమైన డిమాండ్లను తీర్చాలని జెఎసి నేతలు పట్టుబట్టారు. హైకోర్టు విభజన, ఆంధ్రా జడ్జిలకు ఆప్షన్ల రద్దు, తెలంగాణ న్యాయాధికారులు, న్యాయశాఖ ఉద్యోగులపై సస్పెన్షన్ల ఎత్తివేత తదితర డిమాండ్లను వెంటనే ఆమోదించాలని వారు కోరారు.