తెలంగాణ

డబుల్ బెడ్‌రూమ్ పేరుతో కెసిఆర్ వంచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్గొండ: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరుతో ప్రజలను సిఎం కెసిఆర్ దారుణంగా మభ్యపెడుతూ వంచిస్తున్నారని టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. ఆయన సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, మాటలు తప్ప కెసిఆర్ సర్కారులో చేతలు లేవన్నారు. కాంగ్రెస్ నుంచి తెరాసలోకి వెళ్లిన వారు విధిగా పదవులకు రాజీనామా చేయాలన్నారు. ఇటీవల తెరాసలో చేరిన కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఓ రాజకీయ వ్యభిచారి అని ఆయన వ్యాఖ్యానించారు.