తెలంగాణ
కేంద్ర న్యాయశాఖ మంత్రితో తెరాస ఎంపీల భేటీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 28 June 2016
దిల్లీ: హైకోర్టు విభజన, ఆంధ్రా జడ్జిల ఆప్షన్ల రద్దు విషయమై తెలంగాణలో లాయర్లు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో తెరాస ఎంపీలు మంగళవారం ఇక్కడ కేంద్ర న్యాయశాఖ మంత్రి జితేంద్ర సింగ్తో సమావేశమయ్యారు. ఎంపీలు వినోద్, జితేందర్ రెడ్డి, విశే్వశ్వర రెడ్డి తెలంగాణ లాయర్ల సమస్యలను కేంద్రమంత్రి దృష్టికి తెచ్చారు.