తెలంగాణ

ఆక్వా ఎక్స్‌పో-2018పై మంత్రి తలసాని సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 5: ఆక్వా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర పశు, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. ఆక్వా ఎక్స్‌పో-2018 ఏర్పాట్లపై సోమవారం ఆయన సచివాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, ఈ సంవత్సరం రాష్ట్రంలోని 11,067 చెరువులు, కుంటలతో పాటు 12 బహుళార్ద సాధక ప్రాజెక్టుల్లో 52 కోట్ల చేపపిల్లలను విడుదల చేశామని గుర్తు చేశారు. మత్స్య విత్తన అభివృద్ధి తదితర అవసరాలకోసం వెయ్యికోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నామన్నారు.