తెలంగాణ

బీసీలకు స్వర్ణయుగం: మంత్రి జోగు రామన్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 15: స్వరాష్ట్రంలో బీసీలకు స్వర్ణయుగం వచ్చిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కన్నా బీసీ సంక్షేమ శాఖ బడ్జెట్ ప్రస్తుతం మూడింతలు అయిందని వివరించారు. గత ఏడాది రూ.5,920కోట్లుగా ఉన్న బడ్జెట్ ఈ ఏడాది రూ.5,920 కోట్లకు పెరిగిందన్నారు. ప్రస్తుతం రూ.850 కోట్లు పెంచుతూ ఆర్ధిక మంత్రి ఈటెల బీసీలపై వరాలు కురిపించారని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నడూ కూడా బీసీల బడ్జెట్ 2వేల కోట్ల దాటలేదన్నారు.