తెలంగాణ
కాళేశ్వరంపై కమిషన్ ఏర్పాటుకు ఎన్జీటీ నిరాకరణ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 30 May 2018
న్యూఢిల్లీ,మే 29: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించేందకు కమిషన్ ఏర్పాటు కుదరదని జాతీయ హరిత ట్రిబ్యునల్(ఏన్జీటి) స్పష్టం చేసింది.కాళేశ్వరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ ఏన్జీటిలో దాఖలైన పిటిషన్ జస్టిస్ జావేద్ రహిం నేతృత్వంలోని బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది. పిటిషనర్ హాయతుద్ధిన్ తరపున న్యాయవాది సంజయ్ ఉపాధ్యయ వాదానలు వినిపిస్తూ ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘిస్తుందని,ఓక కమిషన్ వేసిన తనిఖీలు నిర్వహిస్తే అన్ని విషయాలు తెలుస్తాయాని అన్నారు.దీనికి నిరాకరించిన బెంచ్ తదుపరి విచారణను జూలై 20కి వాయిదా వేసింది.