తెలంగాణ

టీపీసీసీ మైనారిటీ చైర్మన్‌గా సోహైల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 13: తెలంగాణ పీసీసీ మైనారిటీ వ్యవహారాల చైర్మన్‌గా షేక్ అబ్దుల్లా సోహైల్‌ను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నియమించారు. ఈ మేరకు శనివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ పేరుతో ప్రకటన విడుదల చేశారు. తెలంగాణతో పాటుగా చండీగఢ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మైనారిటీ వ్యవహారాల చైర్మన్లను కూడా నియమించారు.