తెలంగాణ

ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్‌చార్జిగా మాజీ మంత్రి సంభాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 24: ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో తమ పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్‌ను నియమించినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా ప్రకటించారు. ఖమ్మం ఎన్నికల నిర్వహణ బాధ్యతలను సంభాని వెంటనే చేపట్టారని ఆయన తెలిపారు. ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ రేణుకా చౌదరి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.