తెలంగాణ
తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 8 March 2020
హైదరాబాద్, మార్చి 7: ఖమ్మం మార్కెట్ యార్డులో తగిన సౌకర్యాలు , ముందస్తు చర్యలు లేకపోవడంతో గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు మిరపపంట తడిసిపోయిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. దీనికి పూర్తి బాధ్యత వహించి తడిసిన మిరపపంటను మార్కెట్ కమిటీల ద్వారా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని మార్కెట్ యార్డుల్లో తగిన రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.