తెలంగాణ

ఇద్దరి సజీవ దహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జిన్నారం, ఆగస్టు 5: ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబంపై పెట్రోల్‌పోసి నిప్పంటిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. గురువారం ఈ ఘటన మెదక్ జిల్లా పరిధిలోని బొల్లారంలో జరిగిన విష యం తెలిసిందే. కాగా ఘట నలో క్షతగాత్రులైన బాధి తులు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందు తుండగా తండ్రి సుంకయ్య (42), కుమారుడు వీరేష్ (5) శుక్రవారం మృతి చెందారు. దీంతో కుటుంబంలో విషాదచ్ఛాయలు అలముకున్నాయి. మరో ముగ్గురు చికిత్స పొందుతున్నారు. ఇంటి యజమాని నిద్రిస్తున్న ఇంట్లో పెట్రోల్‌పోసి ఇంటిని తగుల బెట్టిన ఘటనలో ఇద్దరి నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. బొల్లారానికి చెందిన జగన్నాథం రాజు (28), కందెల కిషోర్ (35)లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

నిందితులను మీడియాకు చూపిస్తున్న పోలీసులు.
‚(ఇన్‌సెట్‌లో) మృతి చెందిన సుంకయ్య (ఫైల్ ఫొటో)