తెలంగాణ

‘మహా’ ఒప్పందానికి నిరసనగా నేడు టిడిపి ర్యాలీ...్ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 28: మహారాష్టత్రో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం కారణంగా తెలంగాణకు జరిగే అన్యాయాన్ని ప్రశ్నిస్తూ తెలుగుదేశం పార్టీ సోమవారం ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టనున్నది. ఇందులో భాగంగానే టిడిపి కేంద్ర కార్యాలయం నుంచి ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఊరేగింపులో పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపి రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు పాల్గొంటారు. అనంతరం ఎర్రమంజిల్‌లోని జల సౌధ వద్ద ధర్నా నిర్వహిస్తారు.