తెలంగాణ

ఢిల్లీ ఏపి భవన్‌లో సావిత్రీబాయి ఫూలే జయంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 3: భారతదేశంలో మహిళల హక్కుల కోసం పోరాడిన తొలి సంఘసంస్కర్త సావిత్రీబాయి ఫూలే 186వ జయంతి కార్యక్రమాన్ని ఢిల్లీలోని ఏపీ భవన్‌లో జాతీయ బిసి ప్రజా సంక్షేమ సంఘం ఘనంగా నిర్వహించింది. మహిళల విద్య, సంక్షేమం కోసం సావిత్రీబాయి ఫూలే చేసిన సేవలను ఈ కార్యక్రమానికి వచ్చిన నాయకులు కొనియాడారు. జాతీయ బిసి ప్రజా సంక్షేమ సంఘం నాయకుడు గూడూరి వేంకటేశ్వరరావు అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఐఎఎస్ అధికారి పిఎస్ కృష్ణన్, ప్రీతాహరిత్, దువ్వారపురామారావుతదితరులు పాల్గొన్నారు.